టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు- మంచు మనోజ్ మధ్య హాస్టల్ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో మోహన్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల వ్యవహారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది.

హైదరాబాద్ శివారు జల్‌పల్లి నివాసాన్ని తనకు స్వాధీనం చేయాలని మోహన్ బాబు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని.. వెంటనే ఖాళీ చేయించాలన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రచారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం జల్‌పల్లిలోని నివాసంలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి, తన పిల్లలతో ఉంటున్నట్లు తెలిసింది. మంచు మనోజ్ ఫిర్యాదుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ మేరకు మంచు మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు.

మనోజ్ జల్లపల్లిలోని నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఆస్తిని స్వాధీనం చేసి ఇవ్వాలని.. మోహన్ బాబు కలెక్టర్‌ను ఆశ్రయించారు. దీంతో కలెక్టర్ మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆస్తుల స్వాధీనానికి పోలీసులను ఆదేశించారు.ఇదిలా ఉండగా.. మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు.  మహిళలు, నాన్న, స్టాఫ్‌ను పక్కన పెట్టి మనం కలుద్దాం. ఒట్టేసి చెబుతున్నా.. నేనొక్కడినే వస్తా. నువ్వు ఎవరినైనా, ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్తీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం' అని మనోజ్ ట్వీట్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos