గన్నవరం టీడీపీ కార్యాలయ విధ్వంసం కేసులో వైసీపీ కి చెందిన 11 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. వారందరూ ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ అనుచరులే. ఈ దాడి కేసులో  వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా సహా 11 మందిని శుక్రవారం తెల్లవారుజామున వారి ఇళ్లే వద్ద అరెస్ట్ చేశారు.  ఇదే కేసులో విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి జరగడంతో ఆ పార్టీ నేతల పైనా, అప్పటి ప్రభుత్వం పైనా తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులుగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రతిపక్ష టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడి కేసులో నిందితులను అరెస్టు చేయడంతో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు తాజాగా వంశీ అనుచరులుగా ఉన్న నిందితులను అరెస్టు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : పెన్షన్ల పంపిణీ..CM Chandrababu Pension Distribution @ Palnadu | NTR Bharosa | Amaravati Gala

తాజా వార్తలు

19-43-09-0109.jpg

స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాలు అనుకూలం.. ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాతో లోకేష్ భేటీ
2025-01-21 Time: 07:43:09

17-55-03-0103.jpg

ఏపీలో జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ వాహన తయారీ యూనిట్ నెలకొల్పండి..! సిఇఓ ఐకీ డోర్ఫ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
2025-01-21 Time: 05:55:03

17-52-33-0133.jpg

ఇక ఆ విషయంపై మాట్లాడొద్దు - జనసేన శ్రేణులకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!
2025-01-21 Time: 05:52:33

16-43-36-0136.jpg

దావోస్ లో సిస్కో వైస్ చైర్మన్ ప్రాన్సిస్ కట్సౌదాస్ తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి..!
2025-01-21 Time: 04:43:36

16-41-00-0100.jpg

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి..! మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్ తో మంత్రి లోకేష్ భేటీ
2025-01-21 Time: 04:41:00

Related Videos